విధి నిర్వహణలో జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మరణం అత్యంత బాధకరమైన సంఘటన*. *జడ్పిటిసి ఉప
Published: Tuesday July 19, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి.జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల్ వెంకటేష్ గారు 25000 రూపాయలు
వాళ్ల బంధువు మొహాద్ ఖజానా బషీర్ ఉద్దీన్ తన ఆఫీస్ లో 25000 చెక్కుని అందజేశారు
జర్నలిస్టు అంటే జనానికి సేవ చేసే
అక్షరాలను అయుదాలుగా మలిచి, నిరంతరం ప్రజా సమస్యలు వెలికితిసే మార్గంలో ఎంతోమంది అమరులైన దుస్థితి ఏర్పడింది. కాని వారిని అదుకోవడంలో ఇ ప్రజా నాయకులు విఫలం అవుతున్నారు అన్ని జడ్పీటీసీ వెంకటేష్ అన్నారు
జమీర్ కుటుంబానికి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని తెలిపారు.
Share this on your social network: