భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ శ్రేణులు సంబరాలు

Published: Friday July 22, 2022

రాయికల్, జూలై 21 (ప్రజపాలన ప్రతినిధి): భారతదేశ గిరిజన మహిళ మొట్టమొదటిసారిగా రాష్ట్రపతిగా ద్రౌపదిముర్ము ఎన్నికైన సందర్భంగా రాయికల్ పట్టణ భారతీయజనతా పార్టీ కార్యకర్తలు స్థానిక గాంధీవిగ్రహంచౌరస్తాలోటపాసులుపేల్చి సంబరాలుజరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి,మల్లారెడ్డి,కుంభోజి రవి,సామల్లసంతోష్ సింగనిసతీష్,కూనరపు భూమేష్,శ్రీనివాస్ సంతోష్,తదితరులు పాల్గొన్నారు.