టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసిన వికారాబాద్ కాంగ్రెస్ యువనాయకుడు రంగరాజ్

Published: Monday October 18, 2021
వికారాబాద్ బ్యూరో 17 అక్టోబర్ ప్రజాపాలన : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్కాజిగిరి ఎంపి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని వికారాబాద్ కాంగ్రెస్ యువ నాయకుడు రంగరాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తన స్నేహితుల బృందంతో రేవంత్ రెడ్డిని కలిసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం దసరా శుభాకాంక్షలు తెలిపారు.