కరోనా తో రిటైడ్ హెడ్మాష్టార్.వెంకటేశ్వర్లు మృతి

Published: Tuesday June 08, 2021
పాలేరు, జూన్ 7 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా:- నేలకొండపల్లి మండలంలోని కట్టుకాసారాం గామానికి చెందిన రిటైడ్ హెడ్మాష్టార్ కె.వెంకటేశ్వర్లు (85) కరోనా కాటు కు బలైయ్యారు, కరోనా తో ఖమ్మం హస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల అభ్యర్ధన మేరకు అన్నం పౌండేషన్ వారు అంత్యక్రియలు నిర్వహించారు ఈ అంత్యక్రియల్లో అన్నం పౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావు, దస్తగిరి, రవి, బాబ్జాన్, దీపుల ఆధ్వర్యంలో గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు.