యూరో కిడ్స్ పాఠశాలను ప్రారంభించిన కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి
Published: Monday October 17, 2022
మేడిపల్లి, అక్టోబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని పర్వతాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన యూరో కిడ్స్ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానకి ముఖ్యఅతిథిగా 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి పాల్గొని పాఠశాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అమర్ సింగ్, పాఠశాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: