క్రిస్మస్ కానుకలను అందజేసిన కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి
Published: Saturday December 24, 2022
మేడిపల్లి, డిసెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి)
క్రిస్మస్ పండగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న క్రిస్మస్ కానుకలు (నూతన వస్త్రాలను)
పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి డివిజన్లోని క్రైస్తవ సోదర సోదరీమణులకు పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Share this on your social network: