బుధవారం సందర్భంగాస్వామి శరణం ,శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం ప్రత్యేక పూజలు

Published: Thursday January 20, 2022
మధిర జనవరి 19 ప్రజాపాలన ప్రతినిధి వేసి ఉన్న స్వామి అయ్యప్ప దేవాలయం నందు బుధవారం నాడు ప్రత్యేక పూజలు ఉదయం నుంచి సాయంత్రం భజన కార్యక్రమం జరుగునట్లు జరిగిందని ఆలయ కమిటీ తెలిపింది, మధిర నందు ప్రతిరోజు ఉదయం 5 గంటల ముప్పై నిమిషములకు గణపతి హోమం నిర్వహించబడుచున్నది. కార్య సిద్ధి కొరకు, సర్వ విఘ్నములు తొలగింపు కొరకు భక్తులు బుధవారం సాయంత్రం స్వామి వారి భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిగినట్లు అనంతరం స్వామి భజన మండలి తిలకించి భక్తులు స్వామి కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు.