ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 3ప్రజాపాలన ప్రతినిధి ** సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మరి

Published: Saturday March 04, 2023

 

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి  మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన దోసపాటి బాలమణి రంగయ్య మరియు హైదరాబాద్ కృష్ణ నగర్ కు చెందిన  రాజేష్  హనుమంతరావు గార్లకి ఏఐసీసీ సభ్యులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేనర్భు వనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి  సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఈరోజు మర్రి నిరంజన్ రెడ్డి  అందజేశారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  మర్రి రామ్ రెడ్డి సమ్ రెడ్డి మహిపాల్ రెడ్డి , నాయకులు మల్లి బాబు గౌడ్, మోహన్ నాయక్, లబ్ధిదారులు రాణా ప్రతాప్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.