సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Published: Saturday May 28, 2022
ఎర్రుపాలెం మే 27 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో శుక్రవారం నాడుఎర్రుపాలెం మండలం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు సీఎల్పీ లీడర్ భట్టివిక్రమార్క  కృషితో మంజూరీ అయిన సీఎం రిలీఫ్ ఫండ్చెక్కులను*మండలకాంగ్రెస్అధ్యక్షుడు *వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి* చేతులతో లబ్ధిదారులకు అందించారు.అనంతరం మాట్లాడుతూ భట్టిగార్కి కృతజ్ఞతలు తెలిపారులబ్ధిదారుల వివరాలు.*.
,పాశం సుబ్బారావు రాజులదేవరపాడు: 60 వేలు.
కె ఉదయ్ కిరణ్ రామన్నపాలెం రూ: 28500 .
తల్లపురెడ్డి లక్ష్మీప్రసన్న ఇనగాలి రూ: 84 వేలు.
ఎమ్ కృష్ణకుమారి  జమలాపురం రూ: 13500.
బొగ్గుల విజయనిర్మల వెంకటాపురం రూ: 33 వేలు.ఈకార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బండారు నరసింహారావు,కోటపాటి పాండురంగారావు,పి వెంకటనర్సయ్య పాల్గొన్నారు