ప్రజలు మోముల్లో కాంతులు నింపడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క ధ్యేయం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

Published: Tuesday October 25, 2022

బూర్గంపాడు మండలం (ప్రజా పాలన)

బూర్గంపాడు మండల ప్రజలందరూ దీపాల అలంకరణలతో ,సుఖ సంతోషాలతో ,టపాసులు కాల్చుకొని, దీపాల అలంకరణతో అమ్మవారిని పూజించి  దీపావళి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని వారందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజలందరికీ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల యొక్క మోముల్లో సుఖసంతోషాలు చూడాలని ఉద్దేశంతో దళితులకు దళిత బంధు ,రైతుబంధు ,ముసలివారికి ఆసరాగా ఆసరా పెన్షన్లు, తెలంగాణ ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి ,షాది ముబారక్, తెలంగాణ  ప్రభుత్వం అందిస్తుందని వారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలందరూ కూడా ఎంతో సుఖసంతోషాలతో ఉండాలని బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క దేయమని వారు తెలియజేశారు.