జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి

Published: Wednesday July 14, 2021
మంచిర్యాల బ్యూరో, జూలై 13, 2021 : జిల్లాలో మూగు, చెవిటి దివ్యాంగుల కొరకు ఈ నెల 15 న నిర్వహించనున్న నదరం శిబిరంను అనివార్య కారణాల వలన ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ-సేవ కేంద్రాలలో ఇందు కోసం స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి 19వ తేదీన నదరం శిబిరానికి హాజరు కావాలని తెలిపారు.