ప్రజా సేవే లక్ష్యంగా గోవిందపురం (ఏ) ఎన్నారైలు
Published: Monday January 31, 2022
బోనకల్, జనవరి 30 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామంలో ప్రజల సహకారంతో సర్పంచ్ బాగం శ్రీను వాసరావు బోనకల్ ఎస్సై కవిత మరియ ఏ ఎస్ ఐ వెంకటనారాయణ లను అహ్వానించి గ్రామంలో ఆంధ్ర బోర్డర్ నుంచి ఆంజనేయస్వామి దేవాలయం వరకు రోడ్డు కు ఇరువైపులా ఉన్న ముళ్ళ కంచే ను ఎన్ఆర్ఐలు బాగం రాకేష్, కావురి జనార్దనరావు, తాళ్ళరి మదవయ్య, బిక్సాసాని లక్ష్మణ్ రావు, మెదరమెట్ల హనుమంతురావు లు వీరు సోంత ఖర్చు ల తో రొడ్డు కు ఇరువైపులా ఉన్న ముళ్ళ కంచే ను కనిసం లక్ష రూపాయల ఖర్చుతో జెసిబి ద్వారా తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ బాగం శ్రీను వాసరావు మాట్లాడుతూ గ్రామంలో ఎన్ఆర్ఐ లు ముందుకు వచ్చి రోడ్డు ను అభివృద్ధి చెయడం జరిగింద ని వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇస్రం బుజ్జి, వార్డు మెంబర్స్ బోబిళ్ళ కిష్ట, వడ్డే బోయిన చుక్కయ్య, బాగం నాగేశ్వరరావు, ఫకీర్ సాహేబ్, కావురి వెంకట్రావు, కావురి జనార్దనరావు, గుడిమళ్ళ కోండయ్య, మేడేపల్లీ కోటేశ్వరరావు మరియు గ్రామ పేద్దలు ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: