యాదన్నా చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Tuesday May 17, 2022
వికారాబాద్ బ్యూరో 16 మే ప్రజా పాలన
: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆకాంక్షించారు. సోమవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో వికారాబాద్ ఎమ్మెల్యే తో పాటు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు తదితరులు ఉన్నారు.