రాజ్యాధికారం రావాలంటే బీఎస్పీ తోనే సాధ్యం బహుజన సమాజ్ పార్టీలో చేరిన పార్టీల నాయకులు
Published: Saturday July 09, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి.
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లింగం స్వేరో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు గ్యార మల్లేష్ ఆధ్వర్యంలో యాచారంమండలం పలువురు కార్యకర్తలు బహుజన సమాజ్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు వద్దిగళ్ళ బాబు తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరు గ్రామం నుంచి డి .శంకర్ నాయక్ డబ్బు సాయికిరణ్, దోమలపల్లి తిరుమల్, ఆర్ ప్రభాకర్, తదితరులు బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది.
జై భీమ్ వద్దిగల బాబు ,
తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు..
జై భీమ్ వద్దిగల బాబు ,
తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు..
Share this on your social network: