మహాత్మా గాంధీ నూతన విగ్రహ ఆవిష్కరణ

Published: Monday October 03, 2022
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 02, ప్రజాపాలన : మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని  గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అండాలమ్మ కాలనీలో   ఆవిష్కరణ చేసి, నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్సీ ఎ ఐ సి సి సభ్యులు ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు,అభిమానులు, కాలనీవాసులు,తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area