C. M రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

Published: Saturday July 03, 2021
భట్టి విక్రమార్క  చొరవతో సీఎం సహాయ నిధి చెక్కు మంజూరు
మధిర, జులై 02, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం జలిముడి, వంగవీడు, దెందుకురు గ్రామాలకు చెందిన పలువురు అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం అందించాలని కోరుతూ. మధిర శ్యాసన సభ్యులు మల్లుభట్టి విక్రమార్క ద్వారా దరఖాస్తు చేసుకోగా మల్లుభట్టి విక్రమార్క గారి సిఫార్సు మేరకు సీఎం సహాయ నిధి నుండి చెక్కులు మంజూరు అయినయి. కాగా అట్టి చెక్కును ఈ రోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిశోర్చేతుల మీదుగా అందించటం జరిగింది, లబ్ధిదారు పేరుఝాన్సీ  D.నక్కలగరువు గ్రామం 19,000rs B.శ్రీనివాసరావువంగవీడు.. 15,000 కమలమ్మ.. దెందుకురు 19000. చెక్లను వారికి అందించటం జరిగింది.. ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి, సర్పంచ్ పులిబండ్ల చిట్టి బాబు, మధిర మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, సంపాసల రామకృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు....