గ్రామ శాఖ అధ్యక్షులు రెంటాల ఆనంద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కందాళ...
Published: Monday February 07, 2022
పాలేరు పిబ్రవరి 6 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామ శాఖ అధ్యక్షులు రెంటాల ఆనంద్, అమ్మ పుష్పమ్మ గారి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరై,వారి చిత్ర పటానికి పులువేసి, నివల్లు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి. ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్. ఈ కార్యక్రమంలో రూరల్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, ఎంపీపీ బెల్లం ఉమా, రూరల్ జెడ్ పి టి సి వరప్రసాద్.. తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: