ఎం కె ఆర్ ఫౌండేషన్ సేవలు నిరుపేద విద్యార్థులకు వరం

Published: Friday March 25, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 24 ప్రజాపాలన ప్రతినిధి : టిఆర్ఎస్ యూత్ మంచాల్ మండల్ అధ్యక్షులు వనపర్తి బద్రీనాథ్ గుప్తా మాట్లాడుతూ ఫౌండేషన్ ఏర్పాటు ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు చేయూత అందిస్తున్న ఎం కె ఆర్ ఫౌండేషన్ సేవలు నియోజకవర్గ ప్రజలు మరువలేనివి తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు మహేందర్ యాదవ్. టిఆర్ఎస్వి మండల ప్రధాన కార్యదర్శి ఆవుల ప్రశాంత్ యాదవ్. యాదగిరి గౌడ్. చీర వంశీ. గజ్జి శివ. శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.