ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 5ప్రజాపాలన ప్రతినిధి

Published: Tuesday December 06, 2022

*జిల్లా గ్రంధాలయ సంస్థ నూతన చైర్మన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కొంగరకలాన్ తెరాస నాయకులు*

ఆధిబట్ల మున్సిపాలిటీ రంగారెడ్డి జిల్లా  గ్రంథాలయ సంస్థ నూతన  చైర్మన్ గా నియమితులైన సత్తువెంకటరమణారెడ్డి అన్న గారిని తెరాస నాయకులు ఆదిభట్ల మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ _వనం శ్రీనివాస్అన్న గారితో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది... ఈ కార్యక్రమం లో తెరాస విద్యార్ధి విభాగం ఇబ్రహింపట్నం నియోజకవర్గం ఉపాధ్యక్షులు నర్శగళ్ళ ప్రవీణ్ , మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు కాకి మహేందర్ ,8వ వార్డు అధ్యక్షులు గోధాసు మదు పాల్గొన్నారు