బాచారం జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న. వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నా

Published: Wednesday March 23, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 22 ప్రజాపలన ప్రతినిధి : అబ్దులపూర్ మెట్ మండలం బాచారం గ్రామంలో జ్ఞాన గిరి లక్ష్మీ నరసింహస్వామి దశమ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్యామి వారిని దర్శించు కొని ప్రత్యేక పూజలు చేసిన వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్యగౌడ్ కుటుంబ సభ్యులు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాదగోని జంగయ్యగౌడ్ ను ఘనంగా శాలువతో సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని లక్ష్మీ నరసింహస్వామి ని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చెర్మెన్ వైయస్ చెర్మెన్ కుటుంబ సభ్యులు తాళ్ల అమర్ గౌడ్ నందగిరి లింగం గౌడ్ తాళ్ల జంగయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు