ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన ఆడాయి రసజ్ఞ
Published: Wednesday June 29, 2022
దండేపెల్లి, జూన్28, ప్రజాపాలన ప్రతినిధి:
తాజాగా విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మంచిర్యాల జిల్లా దండేపెల్లి మండలంలోని తెలంగాణ మోడల్ జూనియర్ కళాశాల లో చదువు తున్న
ఆడాయి రసజ్ఞ ఎంపిసి 967/100 మార్కులు సాదించి తన సత్తా చాటారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ఉపాద్యాయులు రసజ్ఞ ను అభినందించారు
Share this on your social network: