ఇంట‌ర్ ఫ‌లితాల్లో స‌త్తాచాటిన ఆడాయి రసజ్ఞ

Published: Wednesday June 29, 2022
దండేపెల్లి, జూన్28, ప్రజాపాలన ప్రతినిధి:
 
 తాజాగా విడుదలైన తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో మంచిర్యాల జిల్లా దండేపెల్లి మండలంలోని తెలంగాణ మోడల్ జూనియర్ కళాశాల లో చదువు తున్న 
ఆడాయి రసజ్ఞ ఎంపిసి 967/100 మార్కులు సాదించి తన   స‌త్తా చాటారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ఉపాద్యాయులు రసజ్ఞ ను అభినందించారు