*అంబేద్కర్ ప్రజా సంఘం షాబాద్ మండల కార్యదర్శిగా కళ్లెం ఆనంద్*

Published: Wednesday January 18, 2023
   *ప్రజాపాలన షాబాద్* రంగారెడ్డి జిల్లా,షాబాద్ మండలం,బోడం పహాడ్ గ్రామంలోని  అంబేద్కర్ ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి మహేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం లు పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం  కోరారు.  అసమానతల సమాజంలో సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని అన్నారు. అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, వారు చేసిన పోరాటాన్ని, త్యాగాలను తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడం పహాడ్  గ్రామ అధ్యక్షుడు నవీన్,మండల నాయకులు యాదయ్య,నరసింహులు, అంబేద్కర్ యువజన సంఘం బోడం పహాడ్ గ్రామ అధ్యక్షులుకొత్తపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చర్లగూడెం శివ శంకర్, ప్రధాన కార్యదర్శి కె. శేఖర్, కార్యదర్శి రావులపల్లి  రవి కిరణ్,కోశాధికారి   కే నరేష్, మాజీ అధ్యక్షుడు  కే బందీశ్వర్, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సభ్యులు కే నర్సింలు ఎండి రఫిక్, ఆర్ వెంకటేష్,  జి శ్రీనివాస్, ఎండి ఇనాయత్, టి కృష్ణ, కె శ్రీధర్, ఆర్ రవీందర్, ఎస్ ఆంజనేయులు, ఎస్ బంటి, కె స్వామినాథ్, కే బాల్రాజ్, తదితరులు పాల్గొన్నారు.