ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు పంపిణీ*గ్రామపంచాయతీ పాలకమండలి

Published: Thursday October 20, 2022

 ఇబ్రహీంపట్నం అక్టోబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి 

ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు రంగారెడ్డి జిల్లా తెరాస (టిఆర్ఎస్ )అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో ఉప్పరిగూడ గ్రామానికి చెందిన నరుకుడి యాదమ్మ భర్త లేట్ అశోక్ కి 60 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సర్పంచ్ బూడిదరామ్రెడ్డి సూచన మేరకు గ్రామ తెరాస నాయకులతో కలిసి ఉపసర్పంచ్ బూడిద నర్సింహారెడ్డి 60.000 రూ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస అధ్యక్ష కార్యదర్శులు  నల్లోల రమేష్, బోడుసు వెంకటేష్ యాదవ్, ఉపాధ్యక్షులు మడుపు శ్రీశైలం, కో ఆప్షన్ సభ్యులు మడుపు గోపాల్, తెరాస నాయకులు దండే నరసింహ యాదవ్, బోసు పల్లి చంద్రశేఖర్, నరుకుడి శ్రీనివాస్, బత్తుల వెంకటేష్, జక్కుల జంగయ్య యాదవ్, ఏర్పుల రవి, బోసు పల్లి హరికృష్ణ, ఎస్కే షబ్బీర్, మరియు రామిడి మోహన్ రెడ్డి మడుపు ధనుంజయ్ గ్రామస్తులు పాల్గొన్నారు. 
 
 
 
Attachments area