గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు
Published: Friday July 22, 2022
కోరుట్ల, జూలై 21 ( ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలో గంగపుత్ర సంఘం, 22 వ వార్డ్ కౌన్సిలర్ మడవవేని నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఉరపోచమ్మ, ఐదు జతల పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లకు బోనాలు సమర్పిచారు. రామ్ నగర్ లోని గంగపుత్ర సంఘం మహిళలలు భక్తిశ్రద్ధలతో డప్పు సప్పుళ్ల అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ
మోర్చా ఉపాద్యక్షురాలు మడవేణి స్వప్న, ఆసమ్మ, కవిత, రాజేశ్వరి, లాస్య ప్రసాధ్,
మడవేణి నరేష్, అశోక్, సురేష్, రాజేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, దిరాజ్, రాజాం, ప్రవీన్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network: