గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు

Published: Friday July 22, 2022

కోరుట్ల, జూలై 21 ( ప్రజాపాలన ప్రతినిధి):

కోరుట్ల పట్టణంలో గంగపుత్ర సంఘం, 22 వ వార్డ్ కౌన్సిలర్ మడవవేని నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఉరపోచమ్మ, ఐదు జతల పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లకు బోనాలు సమర్పిచారు. రామ్ నగర్ లోని గంగపుత్ర సంఘం మహిళలలు భక్తిశ్రద్ధలతో డప్పు సప్పుళ్ల అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ

మోర్చా ఉపాద్యక్షురాలు మడవేణి స్వప్న, ఆసమ్మ, కవిత, రాజేశ్వరి, లాస్య ప్రసాధ్,

మడవేణి నరేష్, అశోక్, సురేష్, రాజేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, దిరాజ్, రాజాం, ప్రవీన్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.