*రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మున్సిపాల్టీ ఖానాపూర్ గ్రామ నిరుపేద 60 మంది రైతుల సమస్యలకు ప

Published: Saturday October 08, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 7 ప్రజాపాలన ప్రతినిధిమా భూములు మాకు ఇవ్వండి-  ఎన్ని సమస్యలు ఎదురైనా పోరాటాన్ని వీడని ఖానాపూర్ 60 మంది నిరుపేద రైతులు 18వ రోజుకు చేరిన నిరాహారదీక్ష*
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో ఖానాపూర్ సర్వే 43/1 విస్తీర్ణం 11-4 గంటల భూమి కోసం  60మంది రైతులు నిరాహారదీక్ష
25 సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్రభుత్వం పట్టాలు,ఏలాంటి పరిహారం ఇవ్వకుండా మా భూములను బలవంతంగా తీసుకుంటున్నారని ఆందోళన రైతులకు మద్దతుగా నిలచిన సీపీఎం, బీస్పీ, కాంగ్రెస్, బిజెపి, ప్రజా సంఘాల నేతలు,ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 18వ రోజు కొనసాగుతున్న నిరాహారదీక్ష, వంట వర్పు,
హైకోర్టు లో 60 మంది నిరుపేద రైతుల పక్షాన  ఆర్డర్ కాపీ  రావడంతో నిరాహారదీక్ష ను విరమించుకున్న 60 మంది నిరుపేద రైతులు.