Share this on your social network:
Published: Saturday May 15, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని యం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన మాసంపల్లి భద్రమ్మ కుటుంబాన్ని పరామర్శించి సంజయ్ వీరారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా తుమ్మల యుగంధర్ రెడ్డి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
Share this on your social network: