ఇబ్బంది పడుతున్న బ్యాంకు కస్టమర్లు

Published: Tuesday February 16, 2021
మధిర, ఫిబ్రవరి 15, ప్రజాపాలన: ఆంధ్ర బ్యాంక్ నుంచి విలీనమై యూనియన్ బ్యాంకు లోకి వెళ్లడం వలన కస్టమర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకనగా అంటే ఒక బ్యాంకు నుండి ఒక బ్యాంకు కు విలీనం కావటం వల్ల ఆర్థిక లావాదేవీలు ఏమీ జరగట్లేదు అని  బ్యాంకు సిబ్బంది తెలుపుతున్నారు అయితే దీనివలన కస్టమర్లు మరియు సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడి కనీసం గా హాస్పిటల్ కి పోదామా అన్న డబ్బు లేకపోయె ప్రజలు  వాపోతున్నారు బ్యాంకులో డబ్బులు దాచుకొని కూడా  ఇది ఎక్కడ పని ప్రజలు వాపోతున్నారు కనీసంగా దీనిని గమనించి పై అధికారులు స్పందించి వెంటనే దీనికి పరిష్కారం చూప గలరని ప్రజలు బ్యాంక్ సిబ్బందిని కోరుతున్నారు మధిరలో ఆంధ్ర బ్యాంకు ఈరోజు ఉదయం నుండి  ఇప్పటివరకు సేవలు బంధు కావడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు దీనికి పరిష్కారం ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు