దాతృత్వం చాటుకున్న ఉపాధ్యాయురాలు.

Published: Saturday September 03, 2022

ప్రజా పాలన ప్రతినిధి  నవబుపెట్ మండలం సెప్టెంబర్ 2 ఈరోజు లింగం పల్లి గ్రామానికి చెందిన కొంగళ్ళ భారత్ రోడ్డు ప్రయాణం లో తీవ్ర గాయాలయ్యాయని తెలుసుకున్న ఉపాద్యాయురాలు వెంకటమ్మ తనకు తోచిన విధంగా బాధితుని కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయలు ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు.కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.  శ్రీమతి వెంకటమ్మ టీచర్ గారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు