నేడే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
Published: Friday October 29, 2021
బోనకల్, అక్టోబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో మధిర నియోజకవర్గ శాసనసభ్యులు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మరియు ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చేతుల మీదగా శుక్రవారం మధ్యాహ్నం బోనకల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన వారికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం పోతుంది.
Share this on your social network: