పాండు ప్రజా పాలన ప్రతినిధి తాండ్రు మండలంలోని

Published: Thursday April 06, 2023

జినుగుర్తి గ్రామంలో గ్రామంలో ఈనెల 7న ఆత్మీయ సమ్మేళనం జరుపుటకు తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి  స్థల పరిశీలన చేశారు. జింగర్ప్తి గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం కోసం పరిశీలన చేశారు. అనంతరం పల్లె పల్లెకు రోహిత్ రెడ్డి కార్యక్రమంలో సంగం కులం గ్రామానికి వెళ్లారు. ఘనంగా సన్మానం లభించింది రామని కేటాయించిన 50 లక్షల రూపాయల పనులకు ఆ యొక్క గ్రామాలకు సమస్యలను పరిష్కరించడానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. గ్రామంలో ఊరడమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు ఆయన వెంబడి ఉన్నారు.