కేశవపట్నం లో పందులు స్వైరవిహారం

Published: Wednesday October 19, 2022

శంకరపట్నం అక్టోబర్ 18 ప్రజాపాలన; కేశవపట్నం గ్రామము లో పందులు   పంటలను నాశనం చేస్తున్నాయని నారాయణపురం శ్రీనివాస్ఒ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామములో ఇవి విచ్చలవిడిగా పండుల స్వైరవిహారం చేస్తు పంటపొలాలను పాడుచేస్తు రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చివరి దశల్లో రైతుల చేతికి అందకుండా చేస్తున్నాయి, అలాగే ఊరిలోని వీధుల్లో తిరగడమ్ వల్ల చిన్నపిల్లలు విషజ్వరాలు బారిన పడే అవకాశం ఉంది. పక్కా గ్రామం లో ఇలాంటి సంఘటనలతో గ్రామమంత విషజ్వరాలు ప్రబలినాయి అలాంటి గతనాలు పునరావృతం కాకుండ అధికారులు పాలకవర్గం చర్యలు చేపట్టాలని రైతులు గ్రామప్రజలు కోరుతున్నారు