మాస్కులు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి

Published: Wednesday June 02, 2021
గుమ్మడిదల ప్రజాపాలన ప్రతినిధి : గ్రామ పంచాయితీ కార్యాలయంలో క్లారియంట్ ఇండియా లిమిటెడ్ బొంతపల్లి వారి సహకారంతో సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందికి, గ్రామస్తులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి దేవేందర్ గౌడ్, వార్డు సభ్యులు కాలకంటి రవీందర్ రెడ్డి, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు