కట్ట గాంధీ సిపిఎం కార్యకర్త పలువురు పరామర్శ
Published: Thursday January 13, 2022
మధిర జనవరి 12 ప్రజాపాలన ప్రతినిధి : మధిర బంజారా కాలనీలోని అనారోగ్యంతో మరణించిన కామ్రేడ్ సంపసాల నరసింహారావు దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ మధిర మున్సిపాలిటీ 22 వ వార్డు కౌన్సిలర్ కట్టా గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వారితోపాటు సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బంజారా కాలనీ శాఖ కార్యదర్శి ఆవుల గోపి సిపిఎం పార్టీ టౌన్ కమిటీ సభ్యులు ఆవుల శ్రీనివాసరావు ఎల్లమంద గుమ్మా నరసింహారావు అదేవిధంగా ప్రాంతవాసులు షేక్ మస్తాన్ అల్లాడి నాగరాజు చింతల పుట్టయ్య ఏడుకొండలు నాగేశ్వరావు సిపిఎం పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: