మత్స్యగిరి ఆలయంలో స్వాతి కళ్యాణం మహోత్సవం
Published: Wednesday April 28, 2021
వలిగొండ ప్రజా పాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్య గిరి లక్ష్మి నరసింహ స్వామి వారి కొండ పైన మంగళవారం రోజున స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ మత్స్య గిరి లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణం మహోత్సవం అర్చకులచే అంతరంగికముగా నిర్వహించారు. ఈఓ కె రవి కుమార్, చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: