వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Thursday September 16, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ కలెక్టర్ రవి గూగులోత్ ఆడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ జిల్లా పంచాయతీ అధికారి పల్లికొండ నరేష్ మరియు జిల్లా ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.