ఢిల్లీలో జరిగే ఎమ్మార్పీఎస్ సభను విజయవంతం చేద్దాం....

Published: Wednesday December 01, 2021
ఎర్రుపాలెం నవంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధి : మంగళవారం నాడు ఎర్రుపాలెం మండలం ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకులు కూరపాటి ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ డిసెంబర్ 14న ఢిల్లీలో జరిగే ఎమ్మార్పీఎస్ సభలొ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా వారు కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎర్రుపాలెం మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మేకల రమేష్ మాదిగ మరియు శ్యామ్ సుందర్ మాదిగ, వెంకటేశ్వరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.