శ్రీ రాజ రాజ నరేంద్ర స్వామి వారి ఆలయం నందు రేకుల షెడ్డు నిర్మాణానికి భూమిపూజ

Published: Tuesday July 06, 2021
మధిర, జులై 05, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం మడుపల్లి గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ రాజ రాజ నరేంద్ర స్వామి వారి ఆలయం నందున శివాలయం ఆలయం చుట్టూ రేకుల షెడ్డు నిర్మాణంలో భాగంగా ఈరోజు భూమిపూజ నిర్వహించడం జరిగినది ఇందులో భాగంగా మధిర భరత్ విద్యా సంస్థల అధినేత శ్రీ వెంకట్ రెడ్డి ఐదో వార్డు మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాలత శీలం వీర వెంకట రెడ్డి గారు ఏడో వార్డ్ కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి you అదేవిధంగా డాక్టర్ వీర బ్రహ్మ చారి దంపతులు ఎదురు గోపి రెడ్డి ఎదురు రామ కోటారెడ్డి నారాయణ శీలం లింగారెడ్డి చింతల నాగరాజు పుచ్చకాయల వెంకటేశ్వర్లు ఆలయ అర్చకులు దాములూరు సతీష్ శర్మ గారి చే ఈ రోజున నూతన రేకుల షెడ్డు నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరిగింది