ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి *గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ
Published: Friday September 30, 2022
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మంచాల మండలం పరిధిలోని చిత్తాపూర్ గ్రామంలో దసరా కానుకగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్మికులకు సిబ్బందికి దుస్తుల పంపిణీ చేయనైనది ఈ కార్యక్రమంలో
సర్పంచ్ బొడ్డు నాగరాజు ఎంపిటిసి సుకన్య శేఖర్ రెడ్డి ఉప సర్పంచ్ రేణుక రవి వార్డు సభ్యులు శ్రీనివాస్ విజయశ్రీ శర్మ చంద్రయ్య ధనలక్ష్మి పంచాయతీ సెక్రెటరీ రాజేష్ కో ఆప్షన్ సత్యనారాయణ పెద్దులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: