ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి *గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ

Published: Friday September 30, 2022

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మంచాల మండలం పరిధిలోని చిత్తాపూర్ గ్రామంలో దసరా కానుకగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు   గ్రామపంచాయతీ కార్మికులకు  సిబ్బందికి దుస్తుల పంపిణీ చేయనైనది  ఈ కార్యక్రమంలో
సర్పంచ్ బొడ్డు నాగరాజు ఎంపిటిసి సుకన్య శేఖర్ రెడ్డి ఉప సర్పంచ్ రేణుక రవి వార్డు సభ్యులు శ్రీనివాస్ విజయశ్రీ శర్మ చంద్రయ్య ధనలక్ష్మి పంచాయతీ సెక్రెటరీ రాజేష్ కో ఆప్షన్ సత్యనారాయణ పెద్దులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.