రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర లో రేవంత్ రెడ్డి
Published: Wednesday February 17, 2021
బాలాపూర్ : ప్రజాపాలన మల్కాజిగిరి ఎం.పీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా పాదయాత్రలో సంఘీభావం తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్లు బండారి మనోహర్, బాలు నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెరువు కుంటల పరిరక్షణ సమితి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బాల్ లింగని జంగయ్య తో పాటు తదితరులు కందుకూరు మండలం లో దెబ్బడగూడ గేటు వద్ద రేవంత్ రెడ్డికి భారీ గజమాల తో సత్కరించి ఘన స్వాగతం పలికారు.
Share this on your social network: