రాధమ్మ దశదిన కర్మ కు హాజరైన టిఆర్ఎస్ నాయకులు
Published: Friday January 28, 2022
ఎర్రుపాలెం జనవరి 27 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని శఖునవీడు గ్రామానికి చెందిన పసుపులేటి వెంకట నారాయణ సతీమణి రాధమ్మ ఇటివల మరణించినారు. గురువారం నాడు ఆమె దిశదిన ఖర్మకు హజరై ఆమె చిత్ర పటానికి పూలు చల్లి ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించిన మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ ఛైర్మన్ చావా రామకృష్ణ .ఈ కార్యక్రమంలో సర్పంచ్ యరమల భాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సూరనేని రామకోటిశ్వర రావు, గుర్రాల సంగిరెడ్డి, పసుపులేటి సుబ్బారావు, పసులేటి మాణిందర్ కుమార్, వెంకట్ బాబు తదితరులుపాల్గొన్నారు.
Share this on your social network: