మండలంలో 40 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ
Published: Tuesday April 27, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వేములకొండ, వర్కట్ పల్లి, వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో సోమవారం 117 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 40 మందికి పాజిటివ్ నిర్దారణ అయిందని, వారికి కరోనా పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలు తెలిపి, వారిని హోమ్ క్వారెంటైన్ చేశామని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.
Share this on your social network: