సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

Published: Wednesday September 14, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి.భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం ఓం చౌరస్తా యందు బిజెపి మండల అధ్యక్షుడు దండే శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో నిజాం పాలన నుండి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కై సర్దార్ పటేల్ నేతృత్వంలో ఆపరేషన్ పోలో (పోలీస్ చర్య) ప్రారంభించన రోజు మరిము నిజం వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించన డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్, చాకలి అయిలమ్మ, సర్ధార్ సర్వాయి పాపన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గార్ల కు భాగంగా నివాళులర్పించడం జరిగింది

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి అర్జున్ రెడ్డి, మండల అధ్యక్షుడు దండే శ్రీశైలం యాదవ్, దొండ రమణా రెడ్డి, శేఖర్ రెడ్డి మహేందర్. తదితరులు పాల్గొన్నారు.