సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తా

Published: Friday September 23, 2022

రు నాగేశ్వరరావుమధిర సెప్టెంబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు చేతుల మీదుగా. పంపిణీముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును *జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు* సహకారంతో మల్లారం గ్రామానికి చెందిన మందడపు సత్యనారాయణ కు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తా రు నాగేశ్వరరావు చేతుల మీదుగా 60 వేల రూపాయల చెక్కును అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకుంటూ అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తూ కెసిఆర్ ప్రభుత్వం దేశంలోని ఆదర్శంగా తీసుకుంటున్నారు వారుు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రంగి శెట్టి కోటేశ్వరరావు, టిఆర్ఎస్ మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, టిఆర్ఎస్ మధిర నియోజకవర్గ యూత్ కన్వీనర్ కోన నరేందర్ రెడ్డి, వెంకటాపురం ఉప సర్పంచ్ హరి కిరణ్ కాంత్ ఉన్నారు.