మధిర మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న భట్టివిక్రమార్క

Published: Friday July 30, 2021
మధిర, జులై 29, ప్రజాపాలన ప్రతినిధి : పట్టణ, మండలం లోని పలు కార్యక్రమాల్లో మధిర శ్యాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క గారు పాల్గొన్నారు మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిశోర్ మాతృమూర్తి, సూరం శెట్టి నాగభూషణం సతీమణి ఉషారాణి దిశ దినఖర్మకు హాజరుఅయి సూరం శెట్టి ఉషారాణి ఛీ త్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, అలాగే మధిర పట్టణంలో 19 డివిజన్ అధ్యక్షుడు బానోతు రమణ సతీమణి బానోతు కృష్ణకుమారి  దశ దిన కర్మలో పాల్గొనే నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పారీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల రమణ గుప్త, మధిర మండల sc సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు, మధిర మున్సిపల్ కౌన్సిలర్లు, కోన దనికుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్. అది మూలం శ్రీనివాసరావు, మొదలుగువారు పాల్గొన్నారు..