ఘనంగా షాబాద్ మండల కేంద్రంలో మరియు నాగర్ గూడలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని

Published: Monday November 29, 2021
హైదరాబాద్ 28 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి : మహాత్మా జ్యోతిరావు ఫూలే 131వ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ జీవితాలను త్యాగం చేసిన ఇలాంటి మహనీయుల ఆశయాల సాధనకై కృషి చేస్తామని ప్రతినభూనారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార ప్రతినిధి పామేన భీం భరత్, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు బర్ల యాదయ్య తొంట రాంచందర్ షాబాద్ యంపిటిసి అశోక్, కలిల్ పాషా, సత్యనారాయణ మాజీ సర్పంచ్ నర్సింహులు న్యాయవాది, పూలే అంబేద్కర్ సంఘాల నాయకులు, ఆంజనేయులు బండి ప్రభాకర్ జంగయ్య భేగరి మహేష్ మల్కి నర్సింలు చెవిటి దయాకర్ బండి ప్రశాంత్ ప్రవీణ్ జైపాల్ నరేందర్ రాంచెంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.