కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలి : ఎస్ ఐ
Published: Thursday May 20, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రములో బుధవారం స్థానిక ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ సిబ్బందితో కలిసి కరోణ వ్యాప్తి నివారణ కోసం భౌతిక దూరం పాటించాలని ప్రత్తి షాపుల ముందు డిస్టెన్స్ గుర్తులు వేయించారు. అలాగే వారికి కరోనా పట్ల మాస్కులు, శానిటేజర్ మరియు దూరం దూరంగా ఉండాలని జాగ్రత్తలు తెలియజేశారు.
Share this on your social network: