మధిర సీఐకి సన్మానం
Published: Friday April 09, 2021
మధిర, ఏప్రిల్ 8, ప్రజాపాలన ప్రతినిధి : రేమిడిచర్ల బాలిక మిస్సింగ్ కేస్ నీ విజయాన్ని సాధించిన మధిర సీఐ మురళి గారిని సన్మానించిన ఎర్రిపాలెం మండల ప్రజలు ఈ కార్యక్రమంలో కోటా లోకేష్ గారు, దేవరకొండ చిరంజీవి గారు, బొబ్బర్ల పాటి బాబు రావు గారు, గుండ్ల రత్న బాబు గారు, పల్లె కంటి సుధీర్ గారు, పగిడిపల్లి వినోద్ గారు, ఊటుకూరి రత్నాకర్ గారు, ఇనప నూరి భాస్కర్ గారు, ఆదూరి పుష్ప రాజు గారు, పాల్గొన్నారు
Share this on your social network: