ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించిన సీఎం కెసిఆర్...

Published: Thursday June 10, 2021
మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పి చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
 
జగిత్యాల, జూన్ 09 (ప్రజాపాలన ప్రతినిధి): మెట్ పల్లి మండలం రేగుంట గ్రామంలోని ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి స్వర్గీయ బాల్క సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీఎం కేసీఆర్ వెంట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ నాయకులు కార్యకర్తలు అధికారులు ఉన్నారు.