ద్వితీయ రైతు మహాసభలకు వెళ్లిన నేలకొండపల్లి నాయకులు..

Published: Saturday July 02, 2022
పాలేరు జూలై 1 ప్రజా పాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుండి సూర్యపేట జిల్లా హుజూర్నగర్ లో జరుగుతున్న
రైతు సంఘం ద్వితీయ మహాసభలకు భారీ ఎత్తున తరలి వెల్లిన రైతులు!!
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ద్వితీయ మహాసభలకు హుజుర్ నగర్ కు నేలకొండపల్లి మండలం నుండి రైతులు భారీ ఎత్తున తరలి వెల్లినారు. మహాసభలకు తరలి వెల్లిన వారిలో నేలకొండపల్లి మండల సిపిఐ కార్యదర్శి కర్నాటి బానుప్రసాద్, మండల రైతు సంఘం కార్యదర్శి బాగం నరసింహారావు, అధ్యక్షుడు కనకబండి శీతరాములు, నేలకొండపల్లి సిపిఐ గ్రామ కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు, రైతు నాయకులు నంబూరి నారాయణ,పాల్తియా శ్రీను, మండల నాయకులు మల్లేబోయిన ఉపేందర్, ఆలేటి మహేష్, భూక్యా వెంకటేశ్వరరావు,పాలపాటి అశోక్, గుగులోతు వెంకటేశ్వరరావు, సిర్రా ప్రసాద్,రాయల మాధవరావు,మాలోతు అయోధ్య,వల్లాల క్రిష్ణ తదితరులు భారీ ఎత్తున తరలి వెల్లినారు