ఎన్ ఎస్ యు ఐ గ్రామ కమిటీ ఎన్నిక

Published: Thursday June 24, 2021

జన్నారం, జూన్ 23 ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని కలమడుగు గ్రామ ఎన్ఎస్యుఐ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు, అధ్యక్షులుగా జి.అజయ్ ఉపాధ్యక్షులుగా గంగాధర్ ఇన్చార్జిగా శేఖర్ ను ఎన్నుకున్నారు, ఈ ఎన్నిక ఏఐసిసి రీసెర్చ్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ వినోద్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది అన్నారు, ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు సోహెల్ అజ్మత్ తరుణ్ పవన్ తదితరులు పాల్గొన్నారు